22, అక్టోబర్ 2010, శుక్రవారం

వెన్నెల తరకలు..!

ఈ శరత్ పౌర్ణమి సందర్భంగా దేవులపల్లి వారి వెన్నెల పాట ఒకటి గుర్తొచ్చింది నాకు...!
ఇదిగో ఇదే ఆ పాట..!

"రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా
ఎవరో..చల్లినారమ్మా... వెన్నెల చల్లినారమ్మా..!
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా 
మరిగే రాధ మనసూ పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మ... వెన్నెల పరచినారమ్మా..!!
కడమి తోపుల నడిమీ బారుల
ఇసుక బైళుల మిసిమీ దారుల
రాసి రాసులుగా...రాసి రాసులుగా...
ఎవరో...పోసినారమ్మా.. వెన్నెల పోసినారమ్మా..!!"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి